1993 సంవత్సరంలో ముంబైనగరం వరుస బాంబు
పేళుళ్ళతో దద్దరిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు
మరణించారు, వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘాతుకానికి సూత్రధారి జనాబ్ హజ్రత్ హజి మహమ్మద్ దావూద్ ఇబ్రహీం సాహెబ్. వీడు పాకిస్తాన్లో
ఆశ్రయం పొంది
మహారాజులాగ హాయిగా జీవిస్తున్నాడు.
వీడికున్న ఆస్తులో ఆకుపచ్చరంగు హ్యుంద్యాయ్
అసెంటు కారు
కూడా ఉన్నది.
ఇటీవ జరిగిన
వేలంలో ఈ
కారుని, హిందూ
మహాసభ అధ్యక్షుడు
చక్రపాణి కొన్నారు. ఐతే ఈ కారుని
తీవ్రవాదానికి ప్రతీకగా భావించి
23-12-2015 నాడు 200 మంది ప్రజల
సమక్షంలో ఇంద్రపురం అనే ఊరులో దావూద్ ఇబ్రహీంకు చెందిన ఈ ‘ఆకుపచ్చ’ కారుని పెట్రోలు పోసి
తగులబెట్టారు. దేశద్రోహి దావూద్ ఇబ్రహీంని ఏమీ చేయాలేని మన
నిస్సహాయ ప్రభుత్వం కన్నా తన దేశభక్తిని
చాటుకున్న చక్రపాణి మిన్న.